భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జేగురుగొండ, బెజ్జి పోలీస్స్టేషన్ల పరిధిలో మంగళవారం డీఆర్జీ, కోబ్రా 201, సీఆర్పీఎఫ్ 150 బెటాలియన్ జవాన్లు సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్లో 19 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. జేగురుగొండలో 14 మందిని, బెజ్జిలో ఐదుగురిని పట్టుకున్నారు. వీరిలో ముగ్గురిపై రూ.3లక్షల చొప్పున రివార్డు ఉంది. సుక్మా జిల్లాలో జరిగిన అనేక హింసాత్మక ఘటనల్లో వీరంతా పాల్గొన్నారు. మావోయిస్టులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు.
ఛత్తీస్ఘడ్ లో కూంబింగ్.. 19 మంది మావోయిస్టులు అరెస్ట్
- ఖమ్మం
- October 30, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.